News

హోదా, ప్యాకేజీలపై సభలో ప్రకటన


ముఖ్యమంత్రి చంద్రబాబు హోదా, ప్యాకేజీ అంశాలపై ఈ రోజు మధ్యహ్నం ఒంటిగంటకు సభలో ప్రకటన చేయనున్నారు. కేంద్రం ప్రకటించిన సాయాన్ని చంద్రబాబు ఆహ్వానించిన నేపథ్యంలో ఈ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.